కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ....రాష్ట్ర అభివృద్ధి ప్రధాత చంద్రబాబు సహకారంతో అభివృద్ధి సంక్షేమం ఎజెండాగా ముందుకు పోవడం జరిగింది అని,అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రూ, 3,17,09,492 లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశాంఅని,నేడు 92,మంది లబ్ధిదారులకు 80,79,427/- CMRF చెక్కులు పంపిణీ చేసాము,సీఎం సహకారంతో CMRF చెక్కులు పంపిణీ లో రాష్ట్రంలో కావలి రెండో స్థానం, జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాము అని అన్నారు
రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నారుఅనినమోదు చేసుకున్న నెల రోజుల్లోనే సీఎం సహాయనిధి లబ్ధిదారులకు అందిస్తున్న ఘనతటిడిపిప్రభుత్వానిదిఅనితెలిపారు...మరియుఆరోగ్యశ్రీ కింద అందుబాటులోకి రాని వైద్య ఖర్చులు సీఎంసహాయనిధిద్వారాలబ్ధిదారులకుఅందజేస్తున్నాముఅనిఅన్నారు.సీఎం చంద్రబాబుసహకారంతో కావలి నియోజకవర్గాన్నిఅభివృద్ధి పదంలో నడిపిస్తాంఅని తెలిపారు👍